VSP: వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కే.కె రాజు ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో వార్డు, సచివాలయం స్థాయి పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.