అన్నమయ్య: రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల వైపు మళ్లాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ వినియోగంపై సూచనలు చేసి, భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.