VZM: ముఖ్యమంత్రి ప్రజావేదికకు పక్కా ఏర్పాట్లు చేయాలని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి విరించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు