SKLM: డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన సందర్శించారు. అన్ని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న వారిలో బుధవారం 13 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.