NDL: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయం నుంచి మార్నింగ్ వాక్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 6 గంటలకు డోన్లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని పార్టీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.