WNP: ప్రజా ప్రభుత్వ లక్ష్యం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను చేరవేయడమేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరిస్తూ, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.