W.G: ఉండి మండలం ఉనుదుర్రు, సాగపాడులో ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా, ఆలస్యం లేకుండా ఫించనులు అందజేస్తుంది అన్నారు. గ్రామ సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి, MPDO శ్రీనివాస్ పాల్గొన్నారు.