AP: YCP అమరావతికి వ్యతిరేకం కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఈ తరహాలో బిల్లు సరికాదన్నారు. బిల్లులో అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మాస్తారని.. ఎప్పటిలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో స్పష్టత లేదని చెప్పారు. అమరావతి రైతుల ప్రయోజనాలను పట్టించుకోవాలని తెలిపారు.