NRPT: మద్దూరు మండలం దొరేపల్లి గ్రామంలోని దామ్లా నాయక్ తాండ గ్రామపంచాయితీలో భూసంపత్తి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులకు పంటలో అధిక దిగుబడి కోసం పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.