MDK: పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య పేర్కొన్నారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలు పరిశీలించారు. రైతులు ఈ సదవకాశం వినియోగించుకోవాలని కోరారు. వ్యాధి సోకితే పశువుల నోట్లో పుండ్లు ఏర్పడతాయని వివరించారు.