HNK: వర్దన్నపేట మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి విజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమం హంటర్ రోడ్డులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ చిత్రపటం వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాణాప్రతాప్ తదితరులున్నారు.