SKLM: మండల కేంద్రంలో జలుమూరులో రెండు దశాబ్దాల క్రితం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బస్సు సెంటర్ నేడు శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన నేలమట్టమై ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వాపోతున్నారు. ప్రారంభం నుంచి నేటి వరకు షెల్టర్ ఉందే తప్ప ఒక్క బస్సు ఆగలేదని గ్రాయస్తులు తెలిపారు.