NRML: వాటర్ ప్లాంట్లలో శుభ్రత ప్రమాణాలు పాటించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని పలు వాటర్ ప్లాంట్లలో తనిఖీలను నిర్వహించారు. అపరిశుభ్రత, కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ యజమానులకు జరిమానాలను విధించారు. వీరి వెంట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.