HNK: భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతినీ దగ్ధం చేశారు. ఈ రోజుతో 97 సంవత్సరాలు గడిచిపోయాయని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు హనుమకొండ రామ్ నగర్లోని కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగం, మనుస్మృతి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రపంచ మేధావి అయినా అంబేద్కర్ సమాజంలోని అధిక సంఖ్యాకులకు హక్కుల కోసం పోరాటం చేశారన్నారు.