KMR: భిక్కనూర్ SI సాయికుమార్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీశారు. బుధవారం నుంచి SIతోపాటు బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటసహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కనిపించకపోవడంతో పోలీసులుగాలింపు చర్యలు చేపట్టారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమైనకొన్నిగంటలతర్వాత SI మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టారు.