SRD: జిల్లాలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-2B, జూవాలజీ-2, హిస్టరీ–2 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్డేటు గమనించగలరు. నిబంధనల ప్రకారం స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.