SRD: వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పండగగా చేసిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆందోలు మండలం సంగుపేట రైతు వేదికలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3,75,932 మంది రైతుల ఖాతాలో రూ. 425.17 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు.