MHBD: కురవి మండల కేంద్రంలో కొలువుదీరిన వీరభద్ర స్వామి దేవాలయాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్రనాయక్ మంగళవారం రాత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆలయ అభివృద్ధి నమూనాను పరిశీలించారు