KRNL: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, TDP బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో పాణ్యం నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.