SRD: ఆందోలు- జోగిపేట మున్సిపల్ కమిషనర్గా గురు లింగం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ గురులింగం మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.