TG: ఏఐఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్లో ఊరట లభించింది. ఆమెను తిరిగి రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.