SRCL: తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మంగళవారం కలిశారు. మండలంలోని నీటి కొత్త సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.