SRD: మండల కేంద్రమైన కంగ్టి పీహెచ్సీలో బాలికలకు సోమవారం వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నాగమణి అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మీ యొక్క అనుమతితోనే చేయబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో నేడు ఉన్న పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మరి మనకు తెలియకుండానే వస్తుందని పెర్కొన్నారు.