SRCL: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాసిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.