మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కంబాలపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం (రేపు) మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా DMHO హాజరుకానున్నట్లు వైద్యాధికారి వెల్లడించారు. ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.