NGKL: కొల్లాపూర్కు చెందిన కాంగ్రెస్ నేత రాము యాదవ్ను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రాము యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, నేతలకు ధన్యవాదములు తెలిపారు.