SRPT: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి నడిగూడెం మండలం రామాపురం గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ జరిగిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.