WGL: వాతావరణంలో సంభవించిన మార్పులకు జిల్లా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. అనంతరం ఆమె “HIT TV” తో మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యంపై పర్దాలు కప్పి ధాన్యాన్ని వర్షానికి తడవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలిపారు.