NLR: సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచంద్ర కార్యక్రమంలో భాగంగా వింజమూరు పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను, ట్యాంక్ బండ్ పనులను పరిశీలించి నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.