SRCL: చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ ప్రపంచ పిచ్చుక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిచ్చుకలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రజిత మాట్లాడుతూ.. పిచ్చుకల జాతిని వ్యాప్తి చేయడం ద్వారా జీవవైవిధ్యానికి సహాయపడతాయన్నారు.