BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామ శివారులో మంగళవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, సుధాకర్ డ్రిప్ కంపెనీ సహకారంతో ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల వినియోగం, డ్రిప్ సాగు, మల్చింగ్, పురుగు-వ్యాధి నియంత్రణపై రైతులకు వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.