SRD: కంగ్టి మండల పరిధిలో కొంతమంది ఫామ్ ప్లాట్ పేరుతో వెంచర్లను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారని, అలాంటి వాటిని నమ్మి మోసపోకూడదని పంచాయతీ కార్యదర్శి సుభాష్ సూచించారు. డీటీసీపీ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్లు కొనుగోలు చేయరాదని ఆయన హెచ్చరించారు. డీటీసీపీ అనుమతులు లేకుండా పొందాల్సిందేనని తెలిపారు.