NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి ఆవిర్భావ దినోత్సవం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ద్వారానే గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజేష్,మోహన్ రెడ్డి, బాలరాజుగౌడ్, శివకుమార్, రాము, అశోక్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు6.