WGL: కాశిబుగ్గ సీతారామాంజనేయ ఆలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న ప్రాంగణంలో బౌన్సర్లు బూట్లు ధరించి ఉండడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. మంత్రి సురేఖ ఏర్పాటు చేసిన కొత్త కమిటీని కోర్టు రద్దుచేసిన నేపథ్యంలో.. కొత్త కమిటీ సభ్యులు బౌన్సర్లను నియమించుకున్నారు. వారు బూట్లతో రావడంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.