WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు HIV అవగాహనపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కీర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో హెచ్ఐవి అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.