NRML: నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ నుండి నిస్సి చర్చి వరకు రూ 1.60 కోట్ల నిధులతో పూర్తిచేసిన ఆర్అండ్బీ రోడ్డును నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.