KMR: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై నిజాంబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో పదిమందికి ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ప్రయాణికులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.