JN: స్టేషన్ ఘనపూర్లో సీఐటీయు నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు హాజరై మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుండే జిపి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు.