MNCL: నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. రామకృష్ణాపూర్ గణేష్ ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు.