NLG: న్యాయవాదుల రక్షణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల డీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ శేపూరి మధుసూదన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపడం శుభ పరిణామం అని పేర్కొన్నారు.