SDPT: కళాశాల అభివృద్ధిలో విద్యార్థులే కీలకమని వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అయోధ్య రెడ్డి సూచించారు.శుక్రవారం కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.