MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ ప్రజలకు గురువారం సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలు సుఖసంతోషాలతో, అప్లైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలాగే ప్రతి ఒక్కరి జీవితం కూడా పుడ్రుచులతో, ఆనంద హరివిల్లులతో కొనసాగాలని కోరారు.