MNCL: మంచిర్యాలలోని మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. పెద్దపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో విద్యార్థులు అన్మోల్, యశ్వంత్, ఆకాశ్, హర్షవర్ధన్, వెంకట్, శివమణి ప్రతిభ కనబరిచి ఫార్మా, అపోలో, మెడిప్లస్ కంపెనీల్లో మేనేజర్లుగా ఎంపికయ్యారు.