BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 44వ డివిజన్లో ఉన్న మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతున్నదని బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులకు అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం 44 వ డివిజన్లోని ఆ మున్సిపల్ స్థలాన్ని TPBO అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. మున్సిపల్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.