HNK: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బల్దియా పరిధి లోని 29వ డివిజన్ లోగల ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం పాపాయిపేట్ వరంగల్ యందు నేడు ఏర్పాటు చేసిన వేడుకలకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి కేక్ మేయర్ గుండు సుధారాణి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి పరంజ్యోతి సెక్రెటరీ సుధాకర్ వైకె నవీన్ కుమార్,పాల్గొన్నారు.