ADB: గురుకులాల్లో ఉచిత వసతితో నాణ్యమైన విద్య అందుతుందని ఐటీడీఏ PO యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, బోథ్ అడ్మిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. శివకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.