MLG: మేడారం జంపన్నవాగులో నిత్యం నీరు ప్రవహించేలా గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు ఫీట్ల ఎత్తులో నీటిమట్టం ఉండేలా 5 చెక్ డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. మేడారాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.