HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.