RR: నందిగామ మండల కేంద్రానికి చెందిన నర్సమ్మ అనే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పత్రాన్ని వార్డు సభ్యులు ప్రవీణ్, గ్రామ యువకులు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.