JGL: తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధ బలం కల్పించే “తెలంగాణ ఉద్యోగుల బాధ్యత-తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ బిల్లు2026” అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సత్కరించారు. కుటుంబ విలువలను కాపాడేందుకు ఈ చట్టం కీలకమని మంత్రి తెలిపారు. వృద్ధుల సమస్యలకు వేగమైన పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.